Exclusive

Publication

Byline

విషాదం! పాకిస్థాన్​ షెల్లింగ్​లో భారత ఆఫీసర్​ మృతి

భారతదేశం, మే 10 -- సరిహద్దులో భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శనివారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్​ షెల్లింగ్​కి జమ్ముకశ్మీర్​ అడ్మినిస్ట్రేషన్​ సర్వీసెస్... Read More


పెట్రోల్​ బంకులో మోసపోతున్నారా? ఈ టిప్స్​ కచ్చితంగా తెలుసుకోండి..

భారతదేశం, మే 10 -- పెట్రోల్ బంకులు వినియోగదారులను మభ్యపెట్టడం భారతదేశం అంతటా అందరికీ తెలిసిన విషయమే. భారతదేశం అంతటా అనేక పెట్రోల్ బంకులు తమ వినియోగదారులను వివిధ మార్గాల్లో మోసం చేస్తున్నట్టు అనేక నివే... Read More


రిస్క్​ తక్కువ- రిటర్నులు ఎక్కువ! 5ఏళ్లల్లో 20శాతం కన్నా ఎక్కువ రాబడి ఇచ్చిన మ్యూచువల్​ ఫండ్స్​ ఇవి..

భారతదేశం, మే 10 -- మీరు కొత్తగా ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించాలని ప్లాన్​ చేస్తున్నారా? మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఈ లో రిస్క్​- హై రిటర్న్​ ఫండ్స్​ గురించి ... Read More


షాకింగ్​! 13ఏళ్ల బాలుడి దారుణ హత్య- పోలీసులపై కాల్పులు.. నిందితులందరు మైనర్లే!

భారతదేశం, మే 10 -- ఉత్తర్​ ప్రదేశ్​ మీరట్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది! ఇంటికి ఫోన్​ చేసి డబ్బులు అడగమని చెప్పగా, అడగకపోవడంతో ఓ 13ఏళ్ల బాలుడిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేశారు. వారిని పట్టుకునేందుక... Read More


భారత్​- పాకిస్థాన్​ ఉద్రిక్తతలు.. ఫోన్​లో హెచ్చరికల కోసం 'ఎమర్జెన్సీ అలర్ట్స్​'ని ఇలా ఆన్​ చేసుకోండి..

భారతదేశం, మే 10 -- పహల్గామ్​ ఉగ్రదాడి, ఆపరేషన్​ సిందూర్​ అనంతర పరిస్థితులతో భారత్​- పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతలు క్షణక్షణానికి తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ఆం... Read More


ఆపరేషన్ సిందూర్ Live Updates: 25 నిమిషాల్లో ఖేల్​ ఖతం! దట్​ ఈజ్​ ఇండియన్​ ఆర్మీ..

భారతదేశం, మే 7 -- ఆపరేషన్​ సిందూర్​లో భాగంగా పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్​ దాడి చేసింది. అయితే ఈ ప్రక్రియ మొత్తం 25 నిమిషాల్లో పూర్తైంది! అర్థరాత్రి 1:05 నుంచి 1:0 వ... Read More


ఆపరేషన్ సిందూర్ Live Updates: దాడులపై భారత సైన్యం కీలక ప్రకటన..

భారతదేశం, మే 7 -- మీడియా బ్రీఫింగ్​ జరుగుతోంది. లష్కర్‌ తోయిబా అనుబంధ భారతీయ పర్యాటకులపై దాడులు చేసి 25మంది భారతీయులు, ఒక నేపాల్‌ జాతీయుడిని కాల్చి చంపారు. ఏప్రిల్ 22న పాకిస్థా, పాక్​ ప్రేరేపిత ఉగ్ర... Read More


రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స- కొత్త పథకం ప్రవేశపెట్టిన కేంద్రం..

భారతదేశం, మే 7 -- రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్న వేళ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి ఏడు రోజులు నిర్దేశిత ఆసుపత్రుల... Read More


ఆపరేషన్ సిందూర్ Live Updates: భారత సైన్యం దాడులపై తాజా సమాచారం

భారతదేశం, మే 7 -- మే 7 తెల్లవారుజామున 1:26 గంటలకు ఎక్స్​లో ఒక వీడియోతో కూడిన ట్వీట్​ చేసింది ఇండియన్​ ఆర్మీ. 'రెడీ టు స్ట్రైక్​, ట్రైన్డ్​ టు విన్​' (దాడి చేయడానికి సిద్ధం, శిక్షణ తీసుకుంది గెలవడానికే... Read More


పాకిస్థాన్​పై భారత్​ ఆపరేషన్​ 'సిందూర్​'- ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

భారతదేశం, మే 7 -- పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం భారత్​- పాకిస్థాన్​ మధ్య నెలకొన్ని ఉద్రిక్తత బుధవారం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆపరేషన్​ సిందూర్​ పేరుతో భారత్​ పాక్​తో పాటు పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లో... Read More